న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ రేట్లు గత మూడేళ్ళలో భారీగా తగ్గాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం శాఖ ప్రకటించింది. ఇంటర్నెట్ రేట్లు భారీగా తగ్గడంతో మూడేళ్ళలో మొబైల్స్లో డేటాను ఉపయోగించేవారు అధికమయ్యారని టెలికం శాఖ అభిప్రాయపడింది. టెలికం రంగంలో ఏడాది కాలంగా అనేక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ మార్పుల కారణంగా మొబైల్స్ వినియోగదారులు ఎక్కువగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు.
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చేట్లే కనిపిస్తున్నారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెబుతుండగా మమతా బెనర్జీ మాట మరో విధంగా ఉంది.
బెంగళూరు: దేశమంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతుంటే మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమని జేడీ (ఎస్) కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి సంకేతాలిచ్చారు.ఒకవేళ హంగ్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ.13 వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణే సరైన చర్య అని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా మొదలు పలువురు ఆర్థికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ 2003లో వెలుగు